18 June, 2009

దేవాలయాల్లో మతస్తులైనా పని చేయవచ్చు : గాదె
అన్నవరం, న్యూస్ టుడే : రాష్ట్రంలోని హిందూ దేవాలయాల్లో ఏ మతస్థులైనా పని చేయవచ్చని, అయితే వారు ఆలయ పరిసరాల్లో అన్యమత ప్రచారం చేయకూడదని రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో అభివ్రిద్ది కార్యక్రమాల శంఖుస్థాపనకు వచ్చిన అయన దేవాలయాల్లో అన్యమత ఉద్యోగుల ప్రవర్తనపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. అన్నవరం సత్యదేవుడు కొలువైన రత్నగిరికి అనుబంధంగా సుమారు 300 ఎకరాల కొండపై (సత్యగిరి) తొలివిడతగా అభివృద్ది చేసిన స్థలంలో రు.20 కోట్ల విలువైన అభివృద్ది పనులకు దేవదాయ ధర్మాదాయ శాఖా మంత్రి గాదె వెంకట రెడ్డి బుధవారం శంఖుస్థాపన చేసారు.
ఈనాడు 18-june - 2009

No comments:

Post a Comment