30 October, 2014

ఏడు కొండలపై మళ్ళీ క్రైస్తవ మత ప్రచారం


మళ్ళీ ఏడు కొండలపై క్రైస్తవ మత ప్రచారం మొదలైంది. ఒకరి స్వంత విషయాలలోకి మరొకరు తల దూర్చకూడదనే కనీస భావం కూడా (Manners) ఈ క్రైస్తవులకు లేదు. 

ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ న్యూస్ ఐటెమ్ చూడండి.


నిస్సిగ్గుగా, ఎటువంటి భయం లేకుండా తోటి మతం వారు ఏమనుకుంటారో అనే కనీస మానవత్వం కూడా లేకుండా, ఒక అమానవుడి వలె ప్రవర్తిస్తున్న మొండితోక సుధీర్ అనే పాస్టర్ ని చూడండి.


No comments:

Post a Comment