08 July, 2016

పూరి జగన్నాథుని రథయాత్రలో స్వయం సేవకుల సేవా కార్యక్రమాలు


ఓడిశా లోని పూరి జగన్నాథ్ రథయాత్ర సందర్బంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు జూలై 7,2016 నాడు యాత్ర స్థలంలో రక్షణ, చికిత్స, నీటి వసతి మరియు అక్కడ ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వ వ్యవస్థకు సహకారం అందించారు. అదే విధంగా అక్కడ చుట్టూ పక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న వీధులను శుబ్రం చేసారు.












No comments:

Post a Comment